Mega Job Mela : ఇంటర్, డిగ్రీ, ITI, B.Tech వారికి గుడ్ న్యూస్ – ఆగస్టు 19న స్పాట్ జాబ్ మేళా
అనంతపురం జిల్లా నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆగస్టు 19, 2025న జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో మొత్తం 6 కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో 460 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, ఇంజినీరింగ్, B.Tech వరకు చదివినవారు ఈ జాబ్ మేళాకు హాజరై, తగిన ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా BPO, నర్సింగ్, మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో నియామకాలు … Read more