JOB MEAL : ఉద్యోగం రావాలంటే ఈ జాబ్ మేళా తప్పనిసరి 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి
అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎస్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఆగస్టు 12, 2025న ఒక విశేషమైన మెగా జాబ్ మేళా జరగబోతోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. చదువు పూర్తయ్యాక “ఏం చేయాలి?” అని అయోమయంలో ఉన్నవాళ్లు ఈ మేళాను తప్పక వినియోగించుకోవాలి. ఎంట్రీ లెవల్ జాబ్స్ నుండి బ్యాంక్ ఉద్యోగాల వరకూ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఈ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఫాక్స్కాన్, అమర రాజా … Read more