కర్నూలులో మెగా జాబ్ మేళా – పరీక్షలు లేకుండా ఉద్యోగాలు!
కర్నూలులో 2025 ఆగస్టు 14న నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా జరుగనుంది. APSSDC ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో 11 ప్రముఖ కంపెనీలు పాల్గొని సేల్స్, మార్కెటింగ్, టెక్నికల్, ఐటీ, సపోర్ట్ సర్వీసెస్ రంగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగం పొందే అవకాశం ఇది. చదువు పూర్తయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బంగారు అవకాశం. జాబ్ మేళా వివరాలు పాల్గొనే కంపెనీలు … Read more